సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు గురువారం అవగాహన కల్ప�
దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణుల
మృగశిర కార్తెలోకి వెళ్తున్న వేళ, రుతు పవనాల ఆగమనంతో తొలకరి పలకరింపు సమయం ఆసన్నమైనది. దీంతో జీవాలకు నట్టల సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని 6,67,786 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మ�
మంత్రి ఎర్రబెల్లి | వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశ