Narayanapet | పార్క్ చేసిన కారు అద్దాలు(Car windows) పగులగొట్టి రూ.3లక్షలు గుర్తు తెలియని దుండగులు(Thugs) దోచుకెళ్లిన( Looted) సంఘటన నారాయణపేట(Narayanapet) జిల్లా కేంద్రంలోని చౌక్ బజార్లో చోటు చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుండాగిరికి పాల్పడ్డారు.. ఓర్వలేక, ఓటమి భయంతో దాడులకు తెగబడ్డారు.. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ను దూషిస్తూ, ఆమె కారు అద్దాలను ధ్వంసం చేశారు.
కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగి�