న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయా
అమ్మకాలకు అదే కీలకం: మారుతీ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మరింత మైలేజీనిచ్చే కార్లనే అభివృద్ధిపర్చి, విడుదల చేస్తూ ఉంటామని మారుతీ సుజుకీ ప్రకటించింది. కస్టమర్లు కార్లు కొనేటపుడు ఇదే కీలకాంశమని కంపెనీ పేర్క�
న్యూఢిల్లీ : భారత్లో కార్యకలాపాలు ప్రారంభించి పదేండ్లు కావడంతో రెనాల్ట్ ఇండియా దేశీ కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో కొన్ని సెప్టెంబర్ నెల మొత్తం అమలు కానుండగా మర�
న్యూఢిల్లీ : ఆగస్ట్లో కార్ల అమ్మకాలు పడిపోయాయని మారుతి సుజుకి వెల్లడించగా టాటా మోటార్స్, స్కోడా వంటి మరికొన్ని కంపెనీలు తమ వాహనాల విక్రయాలు పెరిగాయని ప్రకటించాయి.ఇక భారత్లో అతిపెద్ద క
అధిక ధరలే కారణం: ఆర్సీ భార్గవన్యూఢిల్లీ, ఆగస్టు 2: అధిక ధరలతో కార్లకు డిమాండ్ రోజురోజుకూ పడిపోతున్నదని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారంత�