కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ స్పీడ్ పెంచింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఐదు నుంచి ఆరేండ్ల కాలంలో ఏడు నయా ఎస్యూవీలను విడుదల చేయనున్నట్టు కంపె
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.