Hyderabad | నానక్రామ్గూడ పరిధిలో శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే ఉన్న సైక్లింగ్ ట్రాక్పై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పాదచారులకు ఎలాంటి గాయాలు కాలేదు.
మరో వారంలో ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆ యువకుడు, అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరాడు. బంధువుల ఇంటికి వెళ్లొస్తూ కారు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
సంక్రాంతి పండుగ వేళ.. పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రేటర్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడగా, పతంగి సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా వ�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద కారు బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అరవింద్ (23), పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన