నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద కారు బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి ముగ్గురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అరవింద్ (23), పీఏపల్లి మండలం వద్దిపట్లకు చెందిన
Medical students | మహారాష్ట్రలో వార్ధా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా జిల్లాలోని సెల్సురా వద్ద ఓ కారు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఏడుగురు వైద్య విద్యార్థులు (Medical students) మరణించారు.