భారత ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పన దిశగా వెళ్లాలి తలసరి ఆదాయం పెరిగితేనే అసలైన దేశాభివృద్ధినిరుపేదలకు రాయితీలు అవసరమే ప్రభుత్వం ఏ ఒక్క రంగానికి పరిమితం కాకూడదు సేద్యం, పరిశ్రమలు, మౌలికం సమంగా ఉండాలి పెట్ట�
SBI On Capita Income | 2047లో శత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్లో తలసరి ఆదాయం 7.5 రెట్లు పెరిగి రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అధ్యయన నివేదిక తెలిపింది.
హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్
గత వారం తరువాయి ఒక దేశంలోని ప్రజల సంవత్సర సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. తలసరి ఆదాయం= జాతీయాదాయం/దేశజనాభా PCI = NNP fc/Population తలసరి స్థూల దేశీయోత్పత్తి ప్రకారం- PCI = GDP/Population GSDP (Gross State Domestic Product) రాష్ట్ర స్థూల ఉత్పత్తి/ స్థూల