Cantonment | కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోతే బోర్డు కార్యాలయంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇండ్లను ముట్టడిస్తామని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి హెచ్చరించారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీజేపీలు దోస్తీ కట్టాయి. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవడమే లక్ష్యంగా తమ సిద్ధాంతాలను సైతం పక్కనపెట్టి కాషాయం, హస్తం కలిసిపోయాయి. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటోన్మ�
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత చేపట్టిన పాదయాత్రకు అపూర్వస్పందన వచ్చింది. అడుగడుగునా ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జై కేసీఆర్, జోహార్ సాయన్న..లాస్యనందిత నినాదాలతో నివేదితకు
Cantonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక�