సూర్యాపేట నీటి పారుదల శాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. కొంతమంది అధికారులు, ఉద్యోగులు అడ్డూఅదుపు లేకుండా ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్వలు మూసి కొన్ని ప్రొంతాలకే నీట�
Suryapeta | సాగు నీళ్లు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కాళేశ్వరం కాల్వల్లో నీళ్లు పారక.. పంటలు పండక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడమేగాక బతుకు దెరువు కోసం రైతులు మళ్లీ వలసబ�
ఎస్సారెస్పీ కాలువ నీటి కోసం పలువురు రైతులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం కరీంనగర్ మండలంలోని చామనపల్లి, తాహెర్ కొండాపూర్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్�
ఎట్టకేలకు నాగార్జునసాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు గండిపడి పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో హరీశ్రావు సోమవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి సర్కారు