ఉల్లిగడ్డలు చల్లని వాతావరణంలో పండే పంట అయినప్పటికీ, ఇవి ఎక్కువ మంచును తట్టుకోలేవు. మొక్కల పెరుగుదలకు 15 నుంచి 21 డిగ్రీల సెంటిగ్రేడ్, ఉల్లిగడ్డలు పెరగడానికి 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అనుక�
యాసంగి సీజన్లో పంటల సాగు కోసం డిసెంబర్లోనే రైతుబంధు సాయం అం దజేస్తామని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు.
తెలంగాణలో పంటల సాగు విధానం ఎంతో బాగున్నదని విదేశీ ప్రతినిధుల బృందం సభ్యులు కితాబిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 12 దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డ
వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల కొరత ఏర్పడుతుండటంతో పనులు చేపట్టడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు సాఫీగా సాగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుండటంతో
రైతుబంధు జమ | రాష్ట్రంలో వానాకాలం సాగుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1275.85 కోట్ల నగదును సర్కార్ జమ చేయనుంది.