చిరుత దాడిలో రెండు దూడలు చనిపోయిన ఘటన రామాయంపేట మండలం దంతేపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైతు నక్కిర్తి స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన పొలంవద్ద పశువులను కొట్టంలో కట్టేసి ఇంట�
రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవ�