‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఏటా 24 వేల కోట్ల వ్యయంతో 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేయనున్నారు.
Karnataka High Court | కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయంపై స్టే విధించింది.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక
వీఆర్ఏల రెగ్యులరైజ్కు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై చిరుద్యోగుల్లో సంబురం అంబరాన్నంటింది. పెద్ద మనస్సుతో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందన�