Sabarimala Master Plan | కేరళలోని ప్రసిద్ధ శబరిమలను రూ.1,033.62 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సన్నిధానం, పంపా, ట్రక్ రూట్ వంటి కీలక ప్రాంతాల సమగ్ర అభివ
2024-25 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీని(చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర) క్వింటాల్కు రూ.25 పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్కు ఎఫ్ఆర్పీ రూ.340కి చేరింది.
గంగానదిపై రూ.3,064 కోట్లతో 6 వరుసల తీగల వంతెన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. బీహార్లోని డిఘా, సోనేపూర్లను కలుపుతూ కొత్తగా 4.56 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమో�
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన�