Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఉప ఎన్నికల్లో స్టన్నింగ్ ప్రదర్శన ఇచ్చింది. పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో 20 సీట్లలో పీటీఐ పార్టీ 15 సీట్లను కైవసం చేసుకున్నది. ఆ రాష్ట్
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాబోయే జూన్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని ఎస్ఈసీ సీ పార్థసారథి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు స�
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగుతాయని సోమవారం తె�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఇది ప్రజా విజయమని బెంగాల్ సీఎం, టీ
మండి: భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడు లోక్సభ, 29 అసెంబ్లీ సీట్ల ఫలితాలను రౌండ్ల వారిగా రిలీజ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీ�