అపరిచితుల వద్ద కాకుండా మీకు నమ్మకమైన డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల రైతులకు సూచించారు. శుక్రవారం ఆరెకోడు తండా, తనగంపాడు గ్రామాల్లో పర్యటించిన ఆమె రైతు అ
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఏడీఏ శ్యామ్సుందర్ హెచ్చరించారు. మంగళవాంర దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరి నారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంటను పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. �
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరినారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తు
మరో మూడు వారాల్లో వానకాలం సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు పుట్�