ఈ సీజన్లో వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగుతున్న ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్(జీటీ) కళ్లెం వేసింది.
పీఎల్లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది.
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్పై బంగ్లాదేశ్ సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో బంగ్లా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే �
తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్లోనూ నెదర్లాండ్ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొద�