బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎకో పార్కు నుంచి అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలలుగా ఎకో పార్కు నుంచి అప్పన్నపల�
కరీంనగర శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జిగేల్మంటున్నది. నాడు అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును గత బీఆర్ఎస్ సర్కారు కోట్లాది నిధులతో నాలుగువరుసలుగా విస్తరించడమేకాదు, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి ఆహ్లా�
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు ఉండేవికావు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ముందు వెళ్లే వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి.
సీఎం కేసీఆర్ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి నలుదిక్కుల నాలుగు వరుసల రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. చిమ్మచీకటిలో ముందు వెళ్తున్న వాహనాలు కనబడక ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి.