ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) 59వ ప్రెసిడెంట్గా జయంత్ నాయుడు నియమితులయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను హెచ్ఎంఏ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపా
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.
బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉత్తమ వేదిక కేఎల్ బిజినెస్ స్కూల్ అని, ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొ�