హైదరాబాద్, జూలై 4: ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) 59వ ప్రెసిడెంట్గా జయంత్ నాయుడు నియమితులయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను హెచ్ఎంఏ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ప్రకటించింది.
హెచ్ఎంఏతోపాటు ఇక్ఫై బిజినెస్ స్కూల్, బిట్స్ పిలానీ(హైదరాబాద్), ఇతర ఇన్స్టిట్యూట్లలో స్ట్రెస్ మేనేజ్మెంట్లపై ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు.