స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకే బీసీ డెడికేటేడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీసీ డెడికేటేడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వ�
జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కానీ, బీసీలకు రాజ్యాంగపరమైన, చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇ�
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభు త్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసని వెంకటేశ్వర రావును నియమించగా, కార్యదర్శిగా