సిటీలోని బస్సు షెల్టర్లు కంపు కొడుతున్నాయి. బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు దుర్వాసన, మురుగు కంపు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో బస్సు షెల్టర్లలో నిలబడాల్సిన ప్రయాణికులు దుర్వాసన భరించలేక దూరాన నిల్చోవాల
నగర ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. బస్సు పాసుల ధరలు పెంచి భారం మోపిన ఆర్టీసీ ఇప్పటికీ ప్రయాణికుల డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా
గ్రేటర్లోని అన్ని బస్ షెల్టర్లలో డిజిటల్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రైల్వే తరహాలో బస్సు రాకపోకలపై కచ్చితమైన సమాచారంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నద
అసలే బస్ షెల్టర్లు లేక నగరవాసులు ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. ఇబ్బందులు పడుతుంటే.. బోరబండలో భిన్న పరిస్థితి. ఇక్కడ ఏసీ బస్ షెల్టర్ను ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నాయి. ఇటీవల షెల్టర్ తాళాలు తీసి.. అధికార�
సిటీ బస్సులకు కష్టకాలం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ప్రభుత్వమే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నద�
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మానకొండూర్ మండలం గంగిపల్లిలో బస్ షెల్టర్లు, ఓపెన్ జిమ్, కొండపల్కల