టోల్ ఛార్జిల పేరుతో కేంద్రం, బస్ పాస్, బస్ ఛార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని జగిత్యాల జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. పెంచిన బస్ పాస్, బస్ చార్జీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు పాస్ చార్జీలను పెంచి పేదలపై పెను భారం మోపుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
BRSV | పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.