Indravelli | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా�
ప్రస్తుత వానకాలానికి రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగానే వచ్చే పంట కాలానికి అంటే యాసంగి నుంచి పెట్టుబడి సాయం అందిస్తాం.. ఎకరాకు రూ.7,500 చొప్పున పంట వేసిన రైతులకు ఇస్తాం..
దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, భారత్ బంద్లో భాగంగా మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్ర వారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.