170 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వే దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, రైల్వేల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకుం
MP Bureaucrat killed by husband | ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. ప్రభుత్వ రికార్డులు, బీమా, బ్యాంకు ఖాతాల్లో నామినీగా తనను పేర్కొనపోవడంతో గొంతు నొక్కి ఆమెను చంపాడు. అస్వస్థతకు గురై మరణించినట్లుగా నమ్మించే�
ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్, సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలపై ఈసీ స్పందించింది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఎన్నికల విధుల హాదా తెలిపే ఫొటోలను ఆయన పోస్ట్ చేసినట్లు ఆరోపించింది.
న్యూఢిల్లీ: ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కతో ఈవినింగ్ వాక్ చేసేందుకు స్థానిక స్టేడియానికి వస్తున్నారు. దీంతో ఆ సమయంలో స్టేడియంలోకి క్రీడాకారులను రానివ్వకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్�