ఇరాన్లోని మూడు అణు పరిశోధనా కేంద్రాలపై అమెరికాకు చెందిన ఆరు బంకర్ బస్టర్ బాంబులు దాడి చేసిన తర్వాత ఆచూకీ తెలియకుండా పోయిన 400 కిలోల యురేనియం నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యురేనియం నిల్వలతో 10 అణు బాం
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఉపయోగించిన యూఎస్ బీ-2 స్టెల్త్ బాంబర్లు నిరాఘాటంగా 37 గంటలపాటు ప్రయాణించాయని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. మార్గమధ్యంలో పలుమార్లు ఆకాశంలోనే వీటిలో ఇంధనం నింపారని చెప్పార
B-2 Bomber | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలపై మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. అయితే, అమెరికా జోక్యం తప్పదన్న చర్చలు గత కొద్దిరోజులుగా సాగుతున్నాయి. చివరకు అదే నిజమైంది.