Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు.
భూమాఫియాతో కుమ్మక్కై ఓ సామాన్యుడి ఇంటిని అక్రమంగా బుల్డోజర్లతో పోలీసులు కూల్చేయడంపై పాట్నా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమాషా చేస్తున్నారా? అని మండిపడింది. పాట్నాకు చెందిన సహ్యోగ దేవి అనే మహి�
దర్యాప్తు పేరుతో ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని గౌహతి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘బుల్డోజర్లతో కూల్చివేయాలన్నది చట్టంలో లేదు’ అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.