Minister Srinivas Goud | ప్రతీ ఏడాది హైదరాబాద్లో బుద్ధ జయంతోత్సవాలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు.
నల్లగొండ జిల్లా నందికొండలోని బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో శుక్రవారం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ వేడుకలో పర్యాటక శ�
నాగార్జున సాగర్ : బుద్ధుని జయంతి వేడుకలు నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కన్నులపండుగగా జరిగాయి. టిబెట్, మైసూర్తో పాటు, వివిధ ప్రాంతల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి �