యువత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి దేశ సంస్కృతి సంప్రదాయాలు, సాంకేతిక ఆవిష్కరణలను చూసేందుకు యువసంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థులకు ఉపయోగకరమైన పదికిపైగా కొత్త కోర్సులను ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.
సంగారెడ్డి మే 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 5జీ సేవలపై జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలిచ్చాయి. 5జీ కోసం తాము అభివృద్ధి చేసిన ఎక్స్ట్రీమ్ మాసివ్ మల్టీపుల్ ఇన్పుట్-మల
సంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): సైయంట్ ఫౌండేషన్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంగారెడ్డిలోని ఐఐటీ హైదరాబాద్లోని పది తరగతి గదులను పూర్తిగా డిజిటలైజేషన్చేసి హైబ్రిడ్ తరగతి గ