BL Nagar colony | ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బోడుప్పల్ బిఎల్ నగర్ కాలనీ(BL Nagar colony) వాసులు చేపట్టిన ఆందోళనకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మద్దతు తెలిపారు.
మూసీ సుందరీకరణ పేరుతో అందులో గోదావరి నీళ్లు పారిస్తామని అంటున్నారని, కానీ అందులో పారేది పేద, మధ్య తరగతి ప్రజల రక్తమని మాజీమంత్రి హరీశ్రావు ఆక్షేపించారు. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారి ఎవరినీ కంటినిండ�
MRPS Support | అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కార్యచరణ ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎమ్మార్పీఎస్(MRPS) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రా�