: బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ దుర్గం శిశధర్గౌడ్ అలియాస్ నల్లబాలును రామగుండం సీసీపీఎస్ పోలీసులు గురువారం పెద్దపల్లి మెజిస్ట్రేట్ ఎదుట మరో కేసులో రిమాండ్ చేశారు. విచారణ జరిపిన జూనియర్ సివిల
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యంగా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు.
హైదరాబాద్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నార�
సిద్దిపేట గడ్డ..బీఆర్ఎస్ అడ్డా అని, మన నేల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని.. మీరు 30 రోజులు కష్టపడితే..మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.