అరవై లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆప్తుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన 20 ఏళ్ల పాటు సేవలందించినందుకు పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్క�
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాసర్ నిబద్ధత గల నాయకుడని, తెల్లారి లేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కానీ భవిష్యత్తులో ఆయన మంత్రి కావడం ఖాయమన�
కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో హమాలీల సంఘం సమావేశం నిర్వహించారు.
కాకతీయ తోరణం, చార్మినార్ లోగోలను తొలగిస్తామనడం తుగ్లక్ నిర్ణయమని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. చరిత్రపై అవగాహన లేని పాలకుడు రేవంత్రెడ్డి అని, ఆ పిచ్చి ఆలో