Dasoju-Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీఓ 46 పై రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ యువత పక్షాన నిలవాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, ఏనుగుల రాకేశ్ రెడ్డి కోరారు.
విద్యార్థులు చలికి వణుకుతున్నా దుప్పట్లివ్వరా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఆదివారం నియో జకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చ�
సోనియాగాంధీ తెలంగాణ తల్లి అయితే బలి దేవత ఎవరని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడంతోనే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచే