దీక్షా దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మంచిర్యాల జనరల్ దవాఖానలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, దీక్�
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది.