వేసవిలో పొలాలను దున్నుకోవడంతో కలుపు, చీడపురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడి పొందవచ్చనే అధికారుల సూచనలతో అన్నదాతలు పనులు మొదలుపెట్టారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లభించక అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది. పరిగి మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర, అధికారులు సైతం వ్యాపారులకు వత్తాసుగా పలుకుతుండడంతో రైతులకు నష్టం జరుగుతున్�
అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో అందిన పెట్టుబడి సాయంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా విత్తనాలు.
Mla Jeevan reddy | అందరికీ అన్నం పెట్టే రైతులు అన్నదాతలైతే పునర్వీజీవితం ప్రసాదించే వైద్యులు ప్రాణదాతలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Armoor Mla Jeevan reddy) అన్నారు.