మహబూబ్నగర్లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్�
మార్కెట్లోకి ఏ కొత్త మోడల్ కారు, బైక్పై వచ్చినా మన మహబూబ్నగర్లో కనిపించాల్సిందే. నగర రోడ్లపై రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లాల్సిందే. ఎలక్ట్రిక్ వాహనాలు పరుగుల తీయాల్సిందే.. కాలనుగుణం గా వస్తున్న మార్పు�
పాలమూరు జిల్లా కేంద్రం రెండు రోజులపాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లకు వేదిక కానున్నది. ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజుల పాటు భారీ ఎత్తున ఆటో ఎక్స్పో �
అధునాతన మోడ ల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్ల ప్రదర్శనకు హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానం వేదిక కానున్నది. శనివారం, ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో
అధునాతన మోడల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్లు వరంగల్ నగరానికి ప్రదర్శనకు రానున్నాయి. ఆటోమోబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల వాహనాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. ఇప్పటి వరకు �
చారిత్రక ఓరుగల్లులో ఆటోమొబైల్ రంగంలో పేరున్న ప్రముఖ బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వాహనాలు ఇప్పుడు నగరంలో నిర్వహించే ఆటో షో ద్వారా అడుగు పెడ�