అధునాతన మోడ ల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్ల ప్రదర్శనకు హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానం వేదిక కానున్నది. శనివారం, ఆదివారం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో
అధునాతన మోడల్స్, సరికొత్త ఫీచర్స్తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్లు వరంగల్ నగరానికి ప్రదర్శనకు రానున్నాయి. ఆటోమోబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల వాహనాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. ఇప్పటి వరకు �
చారిత్రక ఓరుగల్లులో ఆటోమొబైల్ రంగంలో పేరున్న ప్రముఖ బ్రాండెడ్ కార్లు, బైక్ కంపెనీలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. రాష్ట్ర రాజధానికే పరిమితమైన ఈ వాహనాలు ఇప్పుడు నగరంలో నిర్వహించే ఆటో షో ద్వారా అడుగు పెడ�