కేరళలో మెదడు వాపు వ్యాధితో (Brain Infection) మరో చిన్నారి మృతిచెందింది. ఇటీవల బ్రేయిన్ ఈటింగ్ అమీబా వల్ల రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోజికోడ్ జిల్లాలో అమీబిక్ ఎన్కెఫలిటిస్ (Amoebic Encephalit
బుడిబుడి నడకలతో ఆ ఇంట సందడి చేసిన బాలుడు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో మంచానికే పరిమతమయ్యాడు. వెంటిలేటర్పై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటి వరకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి న ఆ తల
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నార
కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా (Brain Eating Amoeba) కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని పయ్యోలి జిల్లాలో మరో కేసు నమోయింది. 14 ఏండ్ల బాలుడికి మెదడును తినేసే అమిబా సోకింది. ప్రస్తుతం అతడు దవాఖానలో చికిత్స పొందుతున్నా�