రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింది. బ్రాహ్మణ పరిషత్కు విడుదల చేసిన నిధులను వెనక్కి లాగేసుకుంది. గత సంవత్సరం బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్కు రూ.50 కోట్లు కేటాయించిన ప్రభు�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ
బ్రాహ్మణ పరిషత్కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
CM KCR | హైదరాబాద్ గోపన్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రాహ్మణ పరిషత్ భవనం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగ
హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు 2021-22 ఏడాదికి గాను వివేకానంద విదేశీ విద్య పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరింది. ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ఆ