వీణవంక మండలం బ్రాహ్మణపల్లి శివారులోని పెద్ద మోరీ సమీపాన ఓ రైతు పంట పొలంలో 6 ఫీట్ల పొడవు గల కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓడ్లు చెక్కుతుండగా ఒక్కసారిగా పార కొండచిలువ�
Dussehra | ప్రతి గ్రామంలో దసరా సంబురాలు కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ ఆ గ్రామంలో మాత్రం గ్రామస్తులు దసరా పండుగకు దూరంగా ఉన్నారు. దసరా పండుగ కోసం కొత్త బట్టలు కొన్నారు. పిండి వంటలు చేసుకున్నారు. ఆడబ
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
ఉండటానికి ఇల్లు లేదు.. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) జాబితాలో తన పేరు లేదు అంటూ ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్ తన చిన్న వయసులోనే తల్లిదండ్రు