జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సన్నగింజ రకం ధాన్యం రేటు పరుగులు తీస్తున్నది. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నది. నవంబర్ చివరి వారం నుంచి జై శ్రీరాం ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర నమో దు కాగా, సోమవారం రికార్�
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
వరి సాగులో ఉమ్మడి జిల్లాది ఎప్పడూ ప్రథమ స్థానమే. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం కూడా పెరుగుతున్నది. బాన్సువాడ, చందూర్, రుద్రూర్, మోస్రా, కోటగిరి ప్రాంతాల రైతులు వానకాలం ముందస�
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS ) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ( BPT ) కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2021 విద్యాసంవత్సరానికి గానూ 50 సీట్లను కేటాయించినట్లు అధికారులు