భోజనానికి ఆలస్యంగా వచ్చాడని అసిస్టెంట్ కేర్ టేకర్ ఓ విద్యార్థిని కొట్టగా దవడ పన్ను ఊడిన ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని ఏటూరు నాగారం సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ విషయం మం�
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పార్ట్టైం ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి త�
గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బా
నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మం�