కామారెడ్డిలో విషాదం నెలకొన్నది. ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాంసంపల్లి తండాలో చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు బాలురు మృతిచెందారు. రెండు చోట్ల అన్నదమ్ములే మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల �