వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళ నుంచి బాలుడిని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మ�
మూడురోజుల క్రితం అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో కిడ్నాపైన రెండేళ్ల బాలుడిని స్థానిక పోలీసులు ఫిర్యాదు అందిన 48 గంటల్లో రక్షించారు. ఆ బాలుడిని అమ్ముదామని లేదా భిక్షాటన కోసం వాడుకుందామని ప్రయత్నిం
సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెండు గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించా�
కాచిగూడ : ఫుట్పాత్పై పడుకున్న బాలున్ని గుర్తుతెలియని మహిళ ఈ నెల 10న రాత్రి ఎత్తుకొని ఉడాయించిన విషయం విధితమే. అయితే ఈ కేసును పోలీసులు త్వరితగతిన చేదించి, మహిళను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ర