ఆటో విడిభాగాల సంస్థ బాష్ గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.350 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగ�
ఆటో కంపోనెంట్స్ తయారీలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరొందిన బాష్ లిమిటెడ్.. తమ ఇండియా విభాగం అధ్యక్షుడిగా, ఎండీగా గురుప్రసాద్ ముడ్లపూర్ను నియమించింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. సౌమిత్రా భట్టా
హైదరాబాద్లోని బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వచ్చే రెండు, మూడేండ్లలో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని యోచిస్తున్నది. నగరంలో కొత్త సదుపాయంలోకి మారుతున్న కంపెనీ ఫ్రెషర్లను, నిపుణులను �