GANGADHARA | గంగాధర, ఏప్రిల్ 11: రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని గంగాధర డాక్యుమెంట్ రైటర్ల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.
అమెరికా నుంచి అక్కా, బావ వస్తున్నారని, వాళ్ల కోసం విమాన టికెట్లు బుక్ చేసేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు రూ.10.8 లక్షలు పోగొట్టుకున్నాడు. అమీర్పేటకు చెందిన బాధితుడి అక్కా, బావ అమెరిక�
డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్స్టాప్లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్�
ముంబై, జూలై 30: స్కార్పియో-ఎన్ సరికొత్త ఎస్యూవీ మోడల్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్లు ఆరంభించిన ఒక్క నిమిషంలోనే 25 వేల బుకింగ్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. గత నెల 27న మార్కెట�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీ�