బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.404.18 లక్షల కోట్లకు చేరింది. వరుస లాభాల నడుమ గడిచిన 5 రోజుల్లో మదుపరుల సంపద రూ.11.29 లక్షల కోట్లు ఎగి�
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 335.39 పాయింట్లు లేదా 0.46 శాతం పుంజుకొని 73,097.28 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 602.41 పాయింట్ల
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు.