బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక నాయ�
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచా రం బుధవారం నుంచి ప్రారంభంకానున్నదని, పట్టణంలో బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహ
ప్రభుత్వ పాలనను ప్రజల చేరువకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొత్త మండలాలను ఏర్పాటుచేశారని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూరా మండలాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.