Samsung | ఆర్థిక మాంద్యం నేపథ్యంలో బోర్డు సభ్యుల వేతనాలపై పెంపు నిలిపేసింది శాంసంగ్. ఉద్యోగులకు సగటున 4.1 శాతం వేతనం పెంచేందుకు అంగీకారం కుదిరింది. గతేడాది 9 శాతం వేతనాలు పెంచడం గమనార్హం.
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): శ్రీశైల దేవస్థానానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరింది. దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈవో లవన్న శుక్రవారం 14 మంది సభ