లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన డివిజన్ బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తన వాహన ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2025 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ద్విచక్ర వాహన ధరలను 2.5 శాత�
ముడి పదార్ధాల ధరల పెరుగుదల, మారకం రేట్లలో ఒడిదుడుకుల వంటి పలు కారణాలతో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల (BMW Cars) ధరలను పెంచనున్నట్టు బీఎండబ్ల్యూ ఇండియా సోమవారం ప్రకటించింది.
ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయ�
శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.