బ్లాక్ ఫంగస్ | బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న రెండు ముఠాలను పేట్బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో
బ్లాక్మార్కెట్| కరోనా సమయంలో ప్రజల అవసరాలను పలువురు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే కరోనా, బ్లాక్ఫంగస్తో ఇబ్బంది పడుతున్న రోగుల చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ చేస్తూ వారి సంబంధీకులను మ
ఈఎన్టీకి పెరిగిన రోగుల తాకిడి ప్రైవేట్లో వైద్యం అందక వచ్చిన వారే అధికం కొత్తగా మరో 27 మంది చేరిక సుల్తాన్బజార్, జూన్ 8: బ్లాక్ ఫంగస్తో ప్రైవేట్ దవాఖానల్లో చేరినా సరైన వైద్యం అందకరపోవడంతో రోగులంతా �
కొవిడ్ ప్రభావం వల్లే ఈ దుష్పరిణామాలు దీర్ఘకాలిక రోగాలున్నవారిలోనే ముప్పు ఎక్కువ స్టెరాయిడ్లతో షుగర్ పెరగడం వాస్తవం కాదు ప్రముఖ రుమాటాలజిస్ట్ డాక్టర్ రాజ్కిరణ్ వెల్లడి కొవిడ్ రోగుల్లో బ్లాక్�
కోఠి ఈఎన్టీలో 378 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు సర్జరీలు సక్సెస్ 78% పడకలు ఖాళీ! ఐసీయూల్లో 66 శాతం బెడ్లు అందుబాటులో సాధారణ, ఆక్సిజన్ బెడ్స్దీ ఇదే పరిస్థితి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం జిల్లాల్లోని �
మైక్రో డిబ్రాయిడరీ ఎండోస్కోపీ సహాయంతో శస్త్ర చికిత్స సిద్దిపేట, జూన్ 7: సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో బ్లాక్ ఫంగస్ బాధితుడికి శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణా�
చికిత్సకు 100 రెట్లు తక్కువ ఖర్చు! లిపోసోమాల్కు ప్రత్యామ్నాయంగా ఆంఫోటెరిసన్ వినియోగం చికిత్సలో రెండింటి పనితీరు ఒక్కటే పుణె బీజే మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగం హెడ్ సమీర్ జోషి పుణె, జూన్ 7: బ్లాక్ ఫంగ�
బ్లాక్ ఫంగస్తో 103 మంది మృతి | ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 6(నమస్తే తెలంగాణ): సోషల్మీడియాలో పరిచయం అయిన ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి.. బ్లాక్మార్కెట్లో బ్లాగ్ ఫంగస్ ఇంజక్షన్లను విక్రయించే దందాను మొదలు పెట్టారు. విక్రయించే క్రమంలో టాస్క్ఫోర్�
బెంగళూరు: కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,784 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇవాళ్టి వరకు బ్లాక్ ఫంగస్తో 111 మం