నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇ
MLA Bhupal reddy | యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Bhupal reddy)నల్లగొండలోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోకు సంబంధించి
వనపర్తి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యాతారాహిత్యానికి నిరసనగగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్�
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో టీఆర్ఎస్ ఆగ్రహ జ్వాల నల్ల జెండాలతో బైక్ ర్యాలీ బస్స్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్/ దుబ�
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్ధూ పక్కలో బళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తున్నారు స
నల్ల జెండా| కేంద్రప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న